ఓటుకు రూ.5,000 ఇచ్చి కడియం కూతురుని గెలిపిస్తాడు: మందకృష్ణ మాదిగ

-

కడియం శ్రీహరి పై మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. కడియం శ్రీహరి ని ఉద్దేశిస్తూ మందకృష్ణ మాదిగ 100 కోట్లు ఖర్చు పెట్టైనా కూతురును గెలిపించుకోవాలని అనుకుంటున్నాడు అని అన్నారు. అలానే మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ కడియం శ్రీహరి దగ్గర కేసీఆర్ ఇచ్చిన డబ్బులు వున్నాయి అని అన్నారు.

బ్రోకరిజం చేసి సంపాదిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి డబ్బులు కూడా కడియం శ్రీహరి దగ్గర వున్నాయి అని మందకృష్ణ మాదిగ అన్నారు. కాబట్టి ఓటుకు 5000 ఇచ్చి అయినా 100 కోట్లు ఖర్చు చేసి తన కూతురును గెలిపించుకోవాలని కడియం చూస్తున్నారు అని మందకృష్ణ మాదిగ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news