చార్మినార్ వద్ద హై అలెర్ట్. చార్మినార్ వద్ద సందడి చేయనున్నారు ప్రపంచ సుందరీమణులు. హైదరాబాద్ నగరంలోని చారిత్రాత్మక కట్టడం చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్ను సందర్శించనున్నారు ప్రపంచ అందగత్తెలు. చార్మినార్ నుంచి చౌమహల్లా వరకు హెరిటేజ్ వాక్ చేయనున్నారు.

లాడ్ బజార్లో ఎంపిక చేసిన దుకాణాల్లో గాజులు, అలంకరణ వస్తువుల కొనుగోలుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు ముస్తాబవుతున్నాయి చార్మినార్ పరిసర ప్రాంతాలు. కాగా మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ఇవాళ చార్మినార్ వద్ద పోటీదారుల హెరిటేజ్ వాక్, చౌమొహల్లా ప్యాలెస్లో విందు ఉండనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి.
మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
ఇవాళ చార్మినార్ వద్ద పోటీదారుల హెరిటేజ్ వాక్, చౌమొహల్లా ప్యాలెస్లో విందు
మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు
మదీనా, చార్మినార్, శాలిబండ, వొల్గా జంక్షన్, ఖిల్వత్ రహదారులు పూర్తిగా క్లోజ్… https://t.co/4mbzv2CmnD pic.twitter.com/b3zMK25rJS
— BIG TV Breaking News (@bigtvtelugu) May 13, 2025