రూ.1.25 లక్షల కోట్ల ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసిన మోడీ..!

-

చిప్స్ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం రూ.1.25 లక్షల కోట్ల విలువైన మూడు సెమీ కండక్టర్ ప్రాజెక్ట్ లకి శంకుస్థాపన చేయడం జరిగింది గుజరాత్ లోని దూలేరా లో టాటా పవర్ షిప్ సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ తో పాటుగా సీసీ పవర్ ఔట్సోర్స్ సెమీ కండక్టర్ అసెంబ్లీ టెస్ట్ ఫెసిలిటీ, అస్సాం లోని మెరిగావులో అవుట్సోర్సెస్ సెమీ కండక్టర్ అసెంబ్లీ టెస్ట్ యూనిట్ ఉన్నాయి.

ఈ కార్యక్రమం సందర్భం గా మోడీ మాట్లాడుతూ మనం ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్నాం ఈరోజు చారిత్రకమైన రోజు చరిత్రని కొత్తగా లిఖిస్తున్నా ఉజ్వల భవిష్యత్తు దిశగా బలమైన అడుగులు వేస్తున్నామని మోడీ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version