Modi
భారతదేశం
బడ్జెట్ మెరుపులు..ధరలు పెరిగేవి..తగ్గేవి ఇవే!
ఎన్నికలకు ఇంకా 15 నెలల సమయం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అనుహ్యా రీతిలో బడ్జెట్ 2023-24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్లో హైలైట్స్ చాలా ఉన్నాయి...అందులో ప్రధానంగా వేతన జీవులకు ఊరటనిస్తూ కొన్న పన్ను విధానాన్ని తీసుకొచ్చారు. రూ.7...
Telangana - తెలంగాణ
పరేడ్ మే సవాల్..గెలిచేది ఎవరు?
తెలంగాణలో రాజకీయ హీట్ రాను రాను పెరుగుతుంది...ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్ది అన్నీ పార్టీలు హోరాహోరీగా తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా బిఆర్ఎస్-బిజేపి-కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు రసవత్తరంగా సాగనుంది. అయితే బిఆర్ఎస్-బిజేపిల మధ్య తీవ్రమైన పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే తగలబడేలా పరిస్తితి ఉంది.
ఇలాంటి తరుణంలో ఒకే...
Union Budget
బడ్జెట్ లైవ్ను ఎలా చూడాలి..? బడ్జెట్ ప్రతులను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి..?
ఇక కేంద్ర బడ్జెట్ రాబోతోంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. లోక్సభ ఎన్నికల ముందు సర్కార్ బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్నారు. ఇదే ప్రభుత్వానికి ఆఖరి బడ్జెట్ కావడంతో అన్ని వర్గాల వాళ్లకి ప్రయోజనం కలిగేలా చూస్తారని అంతా చూస్తున్నారు.
జనవరి 31వ తేదీన అంటే నేడు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు...
భారతదేశం
List of Central Government Schemes 2023: కేంద్రం అందిస్తున్న ఈ పథకాల పూర్తి వివరాలు మీకోసం..!
కేంద్రం ఎన్నో రకాల స్కీములని అందిస్తోంది. ఈ స్కీముల వలన చాలా మందికి ప్రయోజనకరంగా ఉంటోంది. చాలా మంది ఈ స్కీముల ప్రయోజనాన్ని పొందుతున్నారు. మరి కేంద్రం అందిస్తున్న ఆ స్కీమ్స్ గురించి.. వాటి పూర్తి వివరాలని ఇప్పుడే చూద్దాం.
ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన:
ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన స్కీమ్ ని...
Union Budget 2023
మిడిల్ క్లాస్కు మోడీ బహుమతి…!
ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ని తీసుకురానున్నారు. మధ్యతరగతి వర్గాలపై వరాల జల్లు కురిపించచ్చని తెలుస్తోంది. మరి ఇప్పటి దాకా వచ్చిన సమాచారం ప్రకారం వీటిల్లో మార్పులు వుండచ్చనీ.. మధ్యతరగతి వర్గాలపై వరాల జల్లు కురిపించచ్చని అర్ధం అవుతోంది. ఇక పూర్తి వివరాలని చూస్తే.. 2014 తర్వాత ఆదాయ పన్ను...
Telangana - తెలంగాణ
తెలంగాణలో మోదీ ఎన్నికల శంఖారావం..కేసీఆర్కు చెక్?
తెలంగాణలో ఎన్నికల శంఖారావం పూరించడానికి ప్రధాని మోదీ సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 13న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో బీజేపీ శ్రేణులని ఎన్నికలకు సమాయత్తం చేయనున్నారు. ఇప్పటికే తెలంగాణలో అధికారం దక్కించుకోవాలని బిజేపి కష్టపడుతున్న విషయం తెలిసిందే. కేసిఆర్ ప్రభుత్వంపై పోరాడుతూనే..బిజేపి బలం పెంచేలా ఆ పార్టీ నేతలు పనిచేస్తున్నారు. అలాగే ఇతర పార్టీల్లో ఉన్న బలమైన...
భారతదేశం
Breaking : దేశ అభివృద్ధే మాకు ముఖ్యం : మోడీ
కర్ణాటక యాద్గిర్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ప్రధాని మోడీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో (కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం) అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. దేశ అభివృద్ధే తమకు ముఖ్యమని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. వచ్చే 25 ఏళ్లలో దేశానికి, దేశంలోని ప్రతి పౌరుడికి అమృత...
భారతదేశం
బండి సంజయ్ను చూస్తే వెంకయ్యనాయుడు గుర్తొస్తున్నారు : మోడీ
బీజేపీ కార్యవర్గ సమావేశాలు నిన్నటి నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే.. ఈ సమావేశాల్లో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్పై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయనను చూస్తుంటే తనకు వెంకయ్య నాయుడు గుర్తొస్తున్నారని, ఆయన అద్భుతంగా మాట్లాడతారని అన్నారు. ఢిల్లీలో నిన్న ప్రారంభమైన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల తొలి...
Telangana - తెలంగాణ
ఎడిట్ నోట్: ఎన్నికల వేడి..!
తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది..ఎన్నికలకు ఇంకా కరెక్ట్ గా ఏడాది లోపే సమయం ఉంది..ముందస్తు ఎన్నికలు జరిగితే..మరో ఆరు నెలల్లోనే ఎన్నికలు జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో ఎప్పుడు ఎన్నికలు జరిగిన రెడీగా ప్రతిపక్షాలు ఉన్నాయి. ఇటు అధికార బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ముందుకెళుతుంది. అయితే ఈ ఏడాది మొదట నుంచి ఎన్నికల కోలాహలం...
వార్తలు
ఎంవీ గంగా విలాస్ ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే..!
రివర్ క్రూయిజ్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన మార్గం. ఎంవీ గంగా విలాస్ ని శుక్రవారం వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి మొదలు పెట్టారు. గంగా క్రూయిజ్ వారణాసి లోని గంగా నదిపై గంగా హారతితో ప్రయాణం స్టార్ట్ చేయనుంది.
ఇక పూర్తి వివరాలని చూస్తే ప్రసిద్ధ బౌద్ధ పుణ్యక్షేత్రమైన సారనాథ్, మయోంగ్, నదిలో...
Latest News
వాలెంటైన్స్ డే రోజు ఆ రొమాంటిక్ టచ్ ఉంటేనే మజా వస్తుంది..!!
ప్రేమ అనేది రెండు మనసుల కలయిక.. ఒక తియ్యని అనుభూతి ప్రేమనుకు ఎంతగా ప్రేమిస్తామో అంతగా ఆ ప్రేమ మనల్ని ప్రేమిస్తుంది అని ప్రేమికుల నమ్మకం.ఒక...
వార్తలు
రొమాంటిక్ ఫిగర్ కొత్త దారి అయినా హిట్ తెస్తుందా.!
గతంలో రొమాంటిక్ యూత్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు శిరీష్ మరియు అను ఇమ్మాన్యూయేల్ సినిమా ఊర్వశివో రాక్షసివో బ్రేక్ ఈవెన్ అందుకోలేక బోల్తాపడింది. ఈ సినిమా కోసం ప్రమోషన్స్ అన్నీ...
Life Style
శృంగారం లో పాల్గొంటే ఆయుష్షు పెరుగుతుందా.. పరిశోధనలో షాకింగ్ విషయాలు..
మనం ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం మంచి ఆహారం తీసుకుంటే సరిపోదు.. శృంగారం కూడా తప్పనిసరి అంటున్నారు నిపుణులు..అంటే ఎటువంటి చిరాకులు లేకుండా అది కాపడుతుంది.. అందుకే భార్య భర్తలు రోజు చేసిన తప్పులేదని...
వార్తలు
లైమ్ లైట్ లో లేని హీరోయిన్ లేటెస్టుగా గా అందాల విందు.!
ఈరోజుల్లో సినిమా అవకాశం అనేది అంత ఈజీగా వచ్చేది కాదు. దానికి డైరెక్టర్స్ లను , ప్రొడ్యూసర్స్ లను కలవాలి. లేదా కనీసం వారి అసిస్టెంట్స్ ను , అసిస్టెంట్ డైరెక్టర్ అన్నా...
Telangana - తెలంగాణ
ఎమ్మెల్యేలకు ఎర కేసులో హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తూనే.. తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ...