Modi
భారతదేశం
మన్ కీ బాత్ లో మోదీ కీలక నిర్ణయం..ప్రొఫైల్ ఫోటో మార్చాలని పిలుపు..
భారత ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.. ఒక్కో ప్రత్యెకమైన రోజు ఒక్కో ప్రత్యేకత కలిగి ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు..ఈ మేరకు మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి దేశప్రజలకు పిలుపునిచ్చారు. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా కేంద్రం నిర్వహిస్తున్న 'ఆజాదీ...
Telangana - తెలంగాణ
హస్తిన రాజకీయం..కేసీఆర్ కాన్సెప్ట్ ఏంటి?
చాలా రోజుల గ్యాప్ తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు...గత ఫిబ్రవరిలో కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళి మూడు రోజులు ఉన్నారు. అయితే అప్పుడు పర్యటన తర్వాత కేసీఆర్...బీజేపీల మధ్య శతృత్వం బాగా పెరిగింది...బీజేపీ ఏమో కేసీఆర్ టార్గెట్ గా ఫైర్ అవుతుంటే...కేసీఆర్ ఏమో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ లక్ష్యంగా విరుచుకుపడుతున్నారు....
Telangana - తెలంగాణ
BREAKING : మోడీ, కేసీఆర్ ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు నోటీసులు
BREAKING : మోడీ, కేసీఆర్ ప్రభుత్వాలకు బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ ప్రభుత్వం సహా కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ విస్తరణ పై దాఖలైన పిటిషన్లను ఇవాళ విచారణకు స్వీకరించింది సుప్రీం కోర్టు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విస్తరణను వ్యతిరేకిస్తూ సుప్రీం ను ఆశ్రయించారు చెరుకు శ్రీనివాస్ రెడ్డి...
Telangana - తెలంగాణ
వరద నష్టంపై కేంద్రానికి నివేదిక.. తక్షణమే రూ.1000 కోట్లు ఇవ్వండి
గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో భారీ వరదలు, వర్షాలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ రాష్ట్రంలో భారీ నష్టం వాటిల్లింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలతో ప్రకృతి విపత్తు మూలంగా సంభవించిన వరద నష్టాల పై ప్రాధమిక అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసి కేంద్రానికి నివేదించింది. పలు శాఖల్లో...
భారతదేశం
వ్యవసాయ మోటార్లకు మీటర్లపై వెనక్కి తగ్గిన కేంద్రం
వ్యవసాయ విద్యుత్ కలెక్షన్లకు స్మార్ట్ మీటర్లు పెట్టాలని అంశంపై... అన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వ్యతిరేకత రావడంతో కేంద్రం వెనుక అడుగు వేసింది. గత సంవత్సరం విద్యుత్ చట్ట సవరణ పేర్కొన్న ఆ నిబంధనలను తొలగించింది. సాగు మోటార్లకు కరెంటు సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్ల వద్ద మీటర్లు పెట్టి వ్యవసాయానికి ఇచ్చే కరెంటు లెక్కించానని...
Telangana - తెలంగాణ
సిలిండర్ ధరలు పెంపు.. ఇది ప్రధాని గిఫ్ట్ అంటూ కేటీఆర్ సెటైర్లు
సామాన్యులకు మరోసారి కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. తాజాగా వంట గ్యాస్ సిలిండర్ ధరపై రూ. 50 పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 1055 లు ఉండగా దీనిపై రూ. 50 అదనంగా పెంచడంతో రూ.1105కు చేరింది. దీంతో సామాన్యులపై పెనుభారం పడనుంది. అయితే సిలిండర్ ధరలు...
Telangana - తెలంగాణ
శభాష్ సంజయ్..బీజెపి బలాన్ని చూపించావు..మోదీ ప్రశంసలు..
మోదీ తెలంగాణ పర్యటన లో భాగంగా హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో సభను ఏర్పాటు చేశారు.అక్కడకు వచ్చిన జనాన్ని చూసి ప్రధానమంత్రి నరేంద్రమోదీ చాలా హ్యాపీగా ఫీలైనట్టు కనిపిస్తోంది. ఎందుకంటే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల తరువాత జరిగిన ఈ విజయ సంకల్ప సభను చూసి ఎలాగైనా సరే భారీగా సక్సెస్ చేయాలని బీజేపీ...
Telangana - తెలంగాణ
మోదీ వర్సెస్ కేసీఆర్: వేడెక్కిన ‘రాజకీయం’!
ఓ వైపు ప్రధాని నరేంద్ర మోదీ..మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్...ఇద్దరు నేతలు అనూహ్యంగా పోటీ పడే సమయం ఆసనమైంది...అదేంటి ప్రధానికి, సీఎంకు పోటీ ఏంటి అనుకోవచ్చు..అదే తెలంగాణ రాజకీయాల్లో ట్విస్ట్...ఇప్పటివరకు ఇద్దరు నేతాలూ సఖ్యతతోనే ఉన్నట్లు కనిపించారు. కానీ ఎప్పుడైతే తెలంగాణలో బీజేపీ రేసులోకి వచ్చిందో అప్పటినుంచి కేసీఆర్ స్ట్రాటజీ మార్చారు...అసలు రాష్ట్రంలోని బీజేపీని టార్గెట్...
Telangana - తెలంగాణ
ఎల్లుడి మోడీ బహిరంగ సభ..రంగంలోకి ఆక్టోపస్, గ్రేహౌండ్స్ పోలీసులు
ఈ నెల 3వ తేదీ రాత్రికి ప్రధాని మోదీ రాజ్ భవన్ లో బస చేయనున్నారని... పరేడ్ గ్రౌండ్స్ లో విజయ సంకల్ప సభ తర్వాత రాజ్ భవన్ లో ప్రధాని బస చేయనున్నారని తెలిపారు హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్. ప్రధాని బస సందర్భంగా రాజ్ భవన్ లో భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకున్నామని.....
Telangana - తెలంగాణ
తెలంగాణ లో విచిత్ర పాలన నడుస్తుంది : జగ్గారెడ్డి
మరోసారి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి బీజేపీ, టీఆర్ఎస్లపై విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ విలువలు లేని రాజకీయం చేస్తుందని, ప్రజా స్వామ్య బద్దంగా ఎన్నికలు జరిగేవి.. ఎన్నుకున్న ప్రభుత్వాలను బీజేపీ కుల్చేస్తుందంటూ నిప్పులు చెరిగారు జగ్గారెడ్డి. అధికారంకి ప్రజలు బీజేపీనీ దూరం చేసినా షార్ట్ కట్ లో...
Latest News
నాగార్జున అక్కడ ముట్టుకోవడంతో రాత్రంతా అంటూ.. సిగ్గుపడుతున్న కస్తూరి..!!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గ్రీకు వీరుడిగా..కలల రాకుమారుడుగా.. మన్మధుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు కింగ్ నాగార్జున. ఆరుపదల వయసులో కూడా ఈతరం హీరోలకు దీటుగా సినిమాలు చేస్తూ...
వార్తలు
రాజమౌళితో మూవీపై మహేశ్ బాబు కామెంట్స్ ఇవే..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇటీవల ‘సర్కారు వారి పాట’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నారు. ‘గీతా గోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పిక్చర్ లో మహేశ్ సరసన...
Telangana - తెలంగాణ
తెలంగాణ ఆదివాసీలకు సీఎం కేసీఆర్ శుభవార్త
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం (ఆగస్టు 9) సందర్భంగా తెలంగాణ ఆదివాసీలు, గిరిజనులకు ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. మమతానురాగాలకు, కల్మశం లేని మానవీయ సంబంధాలకు ఆదివాసీలు ప్రతీకలని సిఎం తెలిపారు....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
తెలుగు రాష్ట్రాల ముస్లింలకు కేసీఆర్, జగన్ శుభాకాంక్షలు
రెండు తెలుగు రాష్ట్రాల ముస్లిం సోదరులకు సీఎం కేసీఆర్, సీఎం జగన్ శుభా కాంక్షలు చెప్పారు. మొహర్రం పండుగ నేపథ్యంలో.. ముస్లింలకు శుభాకాంక్షలు చెప్పారు. త్యాగనిరతికి, సహనానికి మొహర్రం ప్రతీక! అని.. తెలంగాణ...
వార్తలు
మహేశ్ బాబు ‘పోకిరి’ మేనియా..రీ-రిలీజ్తో అన్ని కోట్లు వసూలు..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘పోకిరి’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. మంగళవారం (ఆగస్టు 9) మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా...