30 ఎకరాల భూమి కబ్జా చేసి.. హత్యాయత్నం చేసిన మంత్రి తుమ్మల అనుచరురాలు..!

-

తాజాగా ఒక సంఘటన వెలుగు లోకి వచ్చింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. ఖమ్మం జిల్లా కి బిలీఫ్ హాస్పిటల్ ఎండీ రమా దేవి అనే మహిళ 30 ఎకరాల భూ వివాదం లో దూరి కబ్జా చేయడమే కాకుండా ఆమె భూమి యజమాని కూరెళ్ళ కృష్ణా రెడ్డి అనే వ్యక్తి పై వేట కొడవళ్ళ తో హత్యాయత్నం చేసింది.

ప్రస్తుతం ఈ వార్త చర్చనీయాంసంగా మారింది. 30 ఎకరాల భూమి కబ్జా చేసి ఈమె హత్యాయత్నం చేసింది. పైగా ఖమ్మం జిల్లా కి బిలీఫ్ హాస్పిటల్ ఎండీ రమా దేవి. మంత్రి తుమ్మల అనుచరురాలు అని కూడా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news