మంచి మనసు చాటుకున్న బాలయ్య…తెలంగాణ వరద బాధితులకు భారీ సాయం

-

మంచి మనసు చాటుకున్నారు నందమూరి బాలకృష్ణ. జగిత్యాల, కామారెడ్డి జిల్లాల వరద బాధితుల సహాయార్థం తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50 లక్షలు ప్రకటించారు నందమూరి బాలకృష్ణ. ఈ మేరకు తాజాగా నందమూరి బాలకృష్ణ కీలక ప్రకటన చేసారు. దింతో నందమూరి బాలకృష్ణపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

 

balayya
Nandamuri Balakrishna announces Rs. 50 lakhs to Telangana CM Relief Fund for flood victims in Jagtial and Kamareddy districts

కాగా నిన్న ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’.. పురస్కారం అందుకున్న బాలకృష్ణ.. రికార్డు సృష్టించాడు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఈ పురస్కారానికి ఎంపికైన తొలి నటుడిగా బాలయ్య…. హైదరాబాద్‌లో జరిగిన వేడుకలో పురస్కారం అందుకున్నాడు. ఈ కార్యక్రమానికికేంద్ర మంత్రి బండి సంజయ్, మంత్రి నారా లోకేశ్, సీనియర్ నటి జయసుధ హాజరయ్యారు. ఈ తరుణమేలోనే జగిత్యాల, కామారెడ్డి జిల్లాల వరద బాధితుల సహాయార్థం తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50 లక్షలు ప్రకటించారు నందమూరి బాలకృష్ణ.

 

Read more RELATED
Recommended to you

Latest news