తమిళనాడులో లారీని ఢీ కొట్టిన బస్సు..ఏకంగా 40 మంది ప్రయాణికులు !

-

 

తమిళనాడు రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తమిళనాడు రాష్ట్రంలోని తిరువేకాడు సమీపంలో లారీనీ ఢీకొట్టంది కర్ణాటక కు చెందిన బస్సు. అయితే.. ప్రమాదంతో బస్సులో భారీ మంటలు చెలరేగాయి. దీంతో భయంతో బస్సు నుంచి బయటకు దిగి పరుగులు తీశారు నలభై మంది ప్రయాణీకులు.

ఇక ఈ సంఘటనలో ఏకంగా 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మదురై నుంచి వస్తున్న లారీ అత్యంత వేగంతో వెనుక నుంచి ఢీ కొట్టింద బస్సు. ఈ తరునంలోనే.. పూర్తిగా కాలిపోయింది బస్సు. ఇక గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు అధికారులు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news