ఢిల్లీ లిక్కర్ కేసులో బోయినపల్లి అభిషేక్‌కు మధ్యంతర బెయిల్

-

ఢిల్లీ లిక్కర్ కేసులో బోయినపల్లి అభిషేక్‌కు బిగ్ రిలీఫ్ దక్కింది. ఢిల్లీ లిక్కర్ కేసులో బోయినపల్లి అభిషేక్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు ఐంది. ఢిల్లీ లిక్కర్ కేసులో బోయినపల్లి అభిషేక్‌కు 5 వారాలు బెయిల్ మంజూరు చేసింది సుప్రీం కోర్టు.

అభిషేక్‌ భార్య అనారోగ్యంతో ఉండటంతో బెయిల్‌ మంజూరు చేశారు. పాస్‌పోర్ట్‌ సరెండర్ చేసి, భార్యకు హైదరాబాద్‌లో చికిత్స చేయించేందుకు అనుమతి ఇచ్చారు.. ఈడీ అధికారులకు ఫోన్‌ నెంబర్ ఇవ్వాలని అభిషేక్‌కు సుప్రీం ఆదేశింది. సంబంధిత అధికారులకు సమాచారం ఎప్పటికప్పుడు అందించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version