గుజరాత్లో పెను ప్రమాదం జరిగింది. గుజరాత్లో ఓ వంతెన కుప్పకూలింది. దింతో నదిలో వాహనాలు పడిపోయాయి. గుజరాత్లోని మహిసాగర్ నదిపై ఉన్న గంభీర బ్రిడ్జీ కుప్పకూలడంతో, నదిలో పడిపోయాయి వాహనాలు.

వడోదర మరియు ఆనంద్ జిల్లాలను కలిపే ప్రధాన వంతెనగా గంభీర బ్రిడ్జీ ఉంది. వంతెన కుప్పకూలింది. ఇప్పుడు ఇదే ఘటనా స్థలానికి చేరుకొని పలు వాహనాలు నదిలో పడిపోయినట్టు గుర్తించారు అధికారులు. ఈ సంఘటన పైన ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
బ్రేకింగ్ న్యూస్
గుజరాత్లో కుప్పకూలిన
వంతెన.. నదిలో పడిపోయిన వాహనాలుగుజరాత్లోని మహిసాగర్ నదిపై ఉన్న గంభీర బ్రిడ్జీ కుప్పకూలడంతో, నదిలో పడిపోయిన వాహనాలు
వడోదర మరియు ఆనంద్ జిల్లాలను కలిపే ప్రధాన వంతెనగా ఉన్న గంభీర బ్రిడ్జీ
ఘటనా స్థలానికి చేరుకొని పలు వాహనాలు నదిలో… pic.twitter.com/QRB8pvCNWD
— Telugu Scribe (@TeluguScribe) July 9, 2025