మహారాష్ట్రలో కుప్పకూలిన వంతెన.. 6 గురు పర్యాటకులు మృతి, 25 మంది గల్లంతు

-

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. మహారాష్ట్రలో వంతెన కుప్పకూలింది. మహారాష్ట్రలో వంతెన కుప్పకూలడంతో నదిలో 25 మంది గల్లంతు అయ్యారు. మరో ఆరుగురు పర్యాటకులు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. పుణెలో ఇంద్రయాణి నదిపై వంతెన కుప్పకూలింది.

Bridge collapses in Maharashtra, 6 tourists dead, 25 missing
Bridge collapses in Maharashtra, 6 tourists dead, 25 missing

ఇక ఈ ఘటనలో నదిలో పడి సుమారు 25 మంది పర్యాటకులు చిక్కుకున్నారు. ఈ ఘటనాస్థలికి చేరు కొని సహాయకచర్యలు చేపడుతున్నాయి రెస్క్యూ బృందాలు. ఇక మహారాష్ట్రలో వంతెన కుప్పకూలిన సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news