మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. మహారాష్ట్రలో వంతెన కుప్పకూలింది. మహారాష్ట్రలో వంతెన కుప్పకూలడంతో నదిలో 25 మంది గల్లంతు అయ్యారు. మరో ఆరుగురు పర్యాటకులు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. పుణెలో ఇంద్రయాణి నదిపై వంతెన కుప్పకూలింది.

ఇక ఈ ఘటనలో నదిలో పడి సుమారు 25 మంది పర్యాటకులు చిక్కుకున్నారు. ఈ ఘటనాస్థలికి చేరు కొని సహాయకచర్యలు చేపడుతున్నాయి రెస్క్యూ బృందాలు. ఇక మహారాష్ట్రలో వంతెన కుప్పకూలిన సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
మహారాష్ట్రలో కుప్పకూలిన వంతెన.. నదిలో పడిపోయిన 15 మంది పర్యాటకులు
ఆరుగు పర్యాటకులు మృతిచెందినట్లు సమాచారం
పుణెలో ఇంద్రయాణి నదిపై కుప్పకూలిన వంతెన
ఈ ఘటనలో నదిలో పడి చిక్కుకున్న సుమారు 15 మంది పర్యాటకులు
ఘటనాస్థలికి చేరు కొని సహాయకచర్యలు చేపడుతున్న రెస్క్యూ బృందాలు pic.twitter.com/mhhqrdmO9B
— Telugu Scribe (@TeluguScribe) June 15, 2025