మోదీ ప్రసంగంలో చిరంజీవి పేరు ప్రస్తావన.. ట్వీట్ వైరల్…!

-

ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంలో చిరంజీవి పేరు ప్రస్తావన వచ్చింది. ఈ తరుణంలోనే… మెగాస్టార్‌ చిరంజీవి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంలో తన పేరు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు ప్రధాని మోడీ. వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ కోసం అడ్వైజరీ బోర్డులో భాగం కావడం సంతోషంగా ఉందని తెలిపారు చిరంజీవి.

Chiranjeevi’s name was mentioned in Modi’s speech

ప్రధాని మోదీ #WAVES దేశాన్ని ముందుకు నడిపిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదంటూ ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేసిన చిరు..తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ తరునంలోనే…మెగాస్టార్‌ చిరంజీవి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. కాగా… మెగాస్టార్‌ చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి వస్తుందని కొందరు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. జనసేన పార్టీ నుంచి…రాజ్యసభ టికెట్‌ ఇచ్చి.. ఆ తర్వాత…మెగాస్టార్‌ చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి వస్తుందని ప్రచారం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news