pm modi

సీఎం రేవంత్ రెడ్డికి హామీ ఇస్తూ.. మోడీ స్పెషల్ ట్వీట్..!

తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. రేవంత్ రెడ్డి తో పాటు డిప్యూటి సీఎంగా భట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, దామోదర...

పోలవరం ప్రాజెక్టుపై మోడీ సర్కార్‌ సీరియస్‌ !

పోలవరం ప్రాజెక్టుపై మోడీ సర్కార్‌ సీరియస్‌ అయింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం వ్యవహరిస్తున్న తీరుపై కేంద్రం తీర్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. వద్దన్నా నీళ్లు నింపుతున్నారని, కాపర్ డ్యామ్ కొట్టుకుపోతే ఎవరూ బాధ్యులని నిలదీసింది. గైడ్ బండ్ కుంగడానికి బాధ్యత ఎవరిదో ఎందుకు నిర్ధారించలేదని ప్రశ్నించింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి...

70 ఏళ్లుగా ఉన్న అలవాటు.. అంత తేలికగా వదులుకోలేరు : ప్రధాని మోడీ

దేశంలో తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చతీష్ ఘడ్, మిజోరం రాష్ట్రాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ.. మిజోరాంలో అక్కడి లోకల్ పార్టీ గెలిచిన విషయం తెలిసిందే. అయితే మధ్యప్రదేశ్ రాజస్థాన్ చతిస్గడ్ ఎన్నికల ఫలితాలపై బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య సోషల్ మీడియాలో మాటలు యుద్ధం జరుగుతోంది. ఈ మూడు...

తెలంగాణ కొత్త చరిత్ర లిఖించబడుతుంది : ప్రధాని మోడీ

మహబూబాబాద్ లో బీజేపీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని మాట్లాడారు. నా కుటుంబ సభ్యులారా అని తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణ కొత్త చరిత్ర లిఖించబడుతుంది అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పబోతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ తెలంగాణను నాశనం చేశాయని...

నేడు కోటి దీపోత్సవంలో పాల్గొననున్న ప్రధాని నరేంద్ర మోడీ

తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ మూడ్రోజుల తెలంగాణ రాష్ట్ర పర్యటన ఇవాళ జరిగే రోడ్ షోతో ముగియనుంది. తిరుమల నుంచి మోదీ.. తొలుత హెలికాప్టర్‌లో మహబూబాబాద్‌కు వెళ్లి.. అక్కడ ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కరీంనగర్‌ ప్రచార సభలో పాల్గొని ప్రసంగిస్తారు.   అక్కడి...

బీజేపీతోనే సకల జనుల సౌభాగ్య తెలంగాణ సాధ్యం : ప్రధాని మోడీ

బీజేపీతోనే సకల జనుల సౌభాగ్య తెలంగాణ సాధ్యమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. తూప్రాన్ నిర్వహించిన సభలో ప్రధాని మాట్లాడారు. ఈటలకు భయపడి కేసీఆర్ వేరే చోటుకు వెళ్లాడు. 26/11 ఘటనలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. బీజేపీ మాత్రమే తెలంగాణ ప్రతిష్టను పెంచుతుందన్నారు. దుబ్బాక, హుజూరాబాద్ లో ట్రైలర్ చూశారు.. ఇప్పుడు సినిమా చూస్తారని...

నేడు ఒకే జిల్లాలో మోదీ, కేసీఆర్ సభలు

నేడు ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ఒకే జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నిర్మల్ పట్టణంలో బిజెపి అభ్యర్థి మహేశ్వర్ రెడ్డికి మద్దతుగా మోడీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. మరోవైపు ఖానాపూర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ కు మద్దతుగా సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 12 గంటలకు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు....

నేడు తిరుపతికి ప్రధాని మోడీ.. స్వాగతం పలకనున్న CM జగన్

Prime Minister Modi  : రాష్ట్రాల ఎన్నికల ప్రచారాల్లో బిజీగా ఉన్న ప్రధాని మోదీ ఇవాళ సాయంత్రం తిరుపతికి రానున్నారు. ఆయనకు రేణిగుంట విమానాశ్రయంలో సీఎం జగన్ స్వాగతం పలకనున్నారు. ప్రధానిని కలుస్తున్న సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం అంశాలపై సీఎం వినతి పత్రాన్ని అందించే అవకాశం ఉంది. కాగా, ఇవాళ...

బీఆర్ఎస్ నుంచి తెలంగాణకు విముక్తి లభించాలి : ప్రధాని మోడీ

తెలంగాణలో పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ హామీని నెరవేర్చుకున్నాం. బీజేపీ చెప్పింది చేసి చూపిస్తుంది. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ కి తెలంగాణలో విముక్తి లభించాలని ప్రధాని మోడీ పేర్కొన్నారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణే మా లక్ష్యం అన్నారు. వాగ్దానం ఇచ్చామంటే అది అమలు అవుతుంది. మహిళల రిజర్వేషన్లు, వన్ ర్యాంకు...

కొల్లాపూర్‌లో హామీల వర్షం కురిపించిన అమిత్ షా

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా కొల్లాపూర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా కొల్లాపూర్ రైతులకు హామీల వర్షం కురిపించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. వాల్మీకి, బోయ, మాదాసి, కురువ, కులాలకు న్యాయం చేస్తామన్నారు. అలాగే శ్రీశైలం నిర్వాసితులకు కేసీఆర్ ప్రభుత్వం ఏమీ చేయలేదని,...
- Advertisement -

Latest News

నాదెండ్ల మనోహర్ అరెస్టు అప్రజాస్వామికం : పవన్ కళ్యాణ్

నాదెండ్ల మనోహర్ అరెస్టు అప్రజాస్వామికం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల కోసం విశాఖ టైకూన్ జంక్షన్ తెరవాలని...
- Advertisement -

కేసీఆర్ ని పరామర్శించిన రేవంత్ రెడ్డి.. పొన్నాల సెటైర్..!

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇటీవలే బాత్రూంలో కాలు జారి కింద పడటంతో తుంటి ఎముక విరిగిపోయింది. దీంతో సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. డాక్టర్ సంజయ్...

కేసీఆర్ ను పరామర్శించిన సినీ నటుడు ప్రకాశ్ రాజ్

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇటీవలే బాత్ రూమ్ లో కాలు జారి కింద పడిన విషయం తెలిసిందే. అయితే తుంటి ఎముక విరిగిపోవడంతో సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో సర్జరీ...

ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు చారిత్రకమైనది: ప్రధాని మోదీ

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ‘ఆర్టికల్‌ 370’ రద్దు రాజ్యాంగబద్ధమేనంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ తీర్పుపై ప్రముఖులు తమ స్పందన తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే స్పందించిన ప్రధాని మోదీ సుప్రీం...

తెలంగాణ శాసనసభాపతి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో కొత్త శాసనసభ కొలువుదీరింది. ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారంతో పాటు ఇటీవల 101 మంది ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం శాసనసభ ప్రొటెం స్పీకర్​గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బురుద్దీన్...