ఢిల్లీ సాకేత్ కోర్టులోనే దారుణ హత్య.. తోటి ఖైదీలే

-

ఢిల్లీ సాకేత్ కోర్టులో అత్యంత దారుణమైన సంఘటన జరిగింది. ఒక్క ఖైదీని… ఇద్దరు ఖైదీలు కొట్టి చంపారు. ఈ సంఘటన ఇవాళ మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీ సాకేత్ కోర్టులో.. ఉన్న హాల్లోనే ఖైదీలు దారుణంగా కొట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే అమన్ అనే ఖైదీని దారుణంగా ఇద్దరు ఖైదీలు కొట్టడం జరిగింది.

Delhi Police nabs murder suspects after encounter in Sheikh Sarai amid crackdown on criminals
Delhi Police nabs murder suspects after encounter in Sheikh Sarai amid crackdown on criminals

బీహార్ జైలు నుంచి ఖైదీలను తెచ్చి సాకేత్ కోర్టులో పోలీసులు ఇవ్వాల హాజరు పరిచారు. ఈ సందర్భంగా విచారణ జరుగుతున్న నేపథ్యంలోనే కోర్టు లాకప్ లో గొడవపడ్డారు ఖైదీలు. ఇంకేముంది అమన్ అనే ఖైదీని దారుణంగా కొట్టి మరో ఇద్దరు ఖైదీలు చంపారు. ఈ సంఘటన ఎప్పుడు దేశ వ్యాప్తం గా హాట్ టాపిక్ అయింది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news