టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. 5 మార్పులతో బరిలోకి టీమిండియా!

-

ఇవాళ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే మ్యాచ్ జరగనుంది. రాజ్కోట్ లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడవ వన్డే మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే.. ఈ మ్యాచ్‌ లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్‌ తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. దీంతో మొదట బౌలింగ్‌ చేయనుంది టీమిండియా.

India vs Australia, 3rd ODI

జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (సి), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (డబ్ల్యు), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుస్చాగ్నే, అలెక్స్ కారీ(w), గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, పాట్ కమిన్స్(సి), మిచెల్ స్టార్క్, తన్వీర్ సంఘా, జోష్ హాజిల్‌వుడ్

Read more RELATED
Recommended to you

Exit mobile version