LOC వద్ద వరుసగా 9వ రోజు కూడా పాక్ బలగాల కాల్పులు

-

పాక్ కవ్వింపు చర్యలు..ఆగలేదు. LOC వద్ద వరుసగా తొమ్మిదో రోజు కూడా పాక్ బలగాల కాల్పులు జరుపుతోంది. భారత్-పాక్ సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అక్నూర్, కుప్వారా, యూరి సెక్టార్‌లలో పాక్ కాల్పులు జరిపింది. పాక్ కాల్పులను సమర్థవంతంగా తిప్పికొట్టింది ఇండియన్ ఆర్మీ.

Pakistani forces continue firing along the LOC for the 9th consecutive day

Read more RELATED
Recommended to you

Latest news