INDIA కూటమిపై ప్రధాని మోడీ వివాదస్పద వ్యాఖ్యలు..ఉగ్రవాద సంస్థ అంటూ !

-

INDIA కూటమిపై ప్రధాని మోడీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమిని ఉగ్రవాద సంస్థ తో పేల్చారు ప్రధాని మోడీ. ఇవాళ BJP పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రధాని మోడీ…ఇండియా కూటమిపై వ్యాఖ్యలు చేశారు.

INDIA అని పేరు పెట్టుకొన్నంత మాత్రాన… ప్రతిపక్షాల తీరు మారుతుందా…? అంటూ ఫైర్‌ అయ్యారు ప్రధాని మోడీ. PFI వంటి ఉగ్ర సంస్థల పేరులో కూడా INDIA ఉందంటూ వ్యాఖ్యానించారు. గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇండియన్ ముజాహిదీన్ వంటి వాటి పేర్లలో కూడా ఇండియా ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు ప్రధాని మోడీ. ఇప్పటి వరకు ఇలాంటి దిశ, దశ లేని ప్రతిపక్షాన్ని చూడలేదంటూ చురకలు అంటించారు ప్రధాని మోడీ.

Read more RELATED
Recommended to you

Latest news