మయన్మార్ మహా విషాదం.. 2000 దాటిన మృతుల సంఖ్య !

-

మయన్మార్ లో మహా విషాదం చోటు చేసుకుంది. మయన్మార్ లో భూకంపం కారణంగా మృతుల సంఖ్య 2000 దాటింది. నేలమట్టమైన భవనాల శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు… బయటపడుతున్నాయి. తాజా గణాంకాల ప్రకారం.. మృతుల సంఖ్య 2,056కి చేరినట్టు సమాచారం అందుతోంది.

Rescuers race the clock as Myanmar earthquake death toll climbs past 2,000

ఈ భూకంప ధాటికి 3900 మందికి పైగా గాయపడినట్లు వెల్లడించింది మయన్మార్ సైనిక ప్రభుత్వం. 270 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. మరోవైపు, NDRF నేతృత్వంలో మూడు రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news