జమ్మూ కాశ్మీర్‌లో జైళ్లపై ఉగ్రదాడులు జరిగే అవకాశం !

-

జమ్మూ కాశ్మీర్‌ లో కలకలం. జమ్మూ కాశ్మీర్‌లో జైళ్లపై ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉంది. నిఘా వర్గాల హెచ్చరికతో అప్రమత్తమైంది CISF. శ్రీనగర్ సెంట్రల్ జైలు, జమ్మూ కోట్ బల్వాల్ జైళ్లు టార్గెట్‌గా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.

There is a possibility of terrorist attacks again in Jammu and Kashmir
There is a possibility of terrorist attacks again in Jammu and Kashmir

ఈ రెండు జైళ్లల్లో పలువురు హై ప్రొఫైల్ తీవ్రవాదులు, ఓవర్ గ్రౌండ్ వర్కర్లు, స్లీపర్ సెల్స్ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news