కారులో 7 గురు అనుమానాస్పద స్థితిలో మృతి

-

కారులో ఏడుగురు అనుమానాస్పద స్థితిలో మరణించారు. హరియాణాలో ఈ దారుణ ఘటన జరిగింది. మృతులు డెహ్రాడూన్ కు చెందిన వారిగా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధతో కారులో ఏడుగురు ఆత్మహత్య చేసుకున్నారు. పంచకులలో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తూ కారులో విషం తాగి చనిపోయారు ఏడుగురు కుటుంబ సభ్యులు.

7 Members Of A Family Found Dead Inside Parked Car In Haryana’s Panchkula
7 Members Of A Family Found Dead Inside Parked Car In Haryana’s Panchkula

మృతులు డెహ్రాడూన్ కు చెందిన ప్రవీణ్ మిట్టల్ (42), భార్య, ఆయన తల్లిదండ్రులు, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడిగా గుర్తించారు. ఈ ఘటనా స్థలంలో లభించిన సూసైడ్ నోట్ ఆధారంగా వీరిది ఆత్మహత్యగా నిర్థారించారు పోలీసులు. కారులో ఏడుగురు అనుమానాస్పద స్థితిలో మరణించైనా సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news