car

ఖాళీగానే ఉన్నం కదా కాను కారు వెనుక సీటులో కుర్చోని నిద్రపోతున్నారా..? ప్రాణాలకే ప్రమాదం

జర్నీ చేసేప్పుడు మనకు బాగా నిద్రవస్తుంది. అదేంటో ఇంట్లో ఎంత ఖాళీగా ఉన్న నిద్రపట్టదు.. కానీ జర్నీ స్టాట్‌ చేస్తే చాలు.. అది ట్రైన్‌ అయినా, బస్సు అయినా, కారు అయినా వెంటనే నిద్రపడుతుంది. ఇక కారులో అయితే మనదే కాబట్టి చాలా మంది హ్యాపీగా పడుకుంటారు. కారులో ఏసీ వేసుకుని పడుకుంటే మీ...

ఆ హీరోతో రకుల్ ప్రీత్ సింగ్ ఎఫైర్.. ఆ ఖరీదైన కార్ ఆయన ఇచ్చిందేనా..?

ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో హీరోయిన్లు బట్టలు మార్చినంత సులభంగా లవర్ లను మార్చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ముఖ్యంగా వాళ్లకు ప్రేమించడానికి తక్కువ రోజులే పడుతుంది. అలాగే బ్రేకప్ చెప్పుకోవడానికి కూడా అన్నే రీసన్లు దొరుకుతాయి. ఈ క్రమంలోనే ప్రముఖ...

కారు ఎక్కేముందు టాయిలెట్‌కు వెళ్లాల్సిందే లేదంటే ప్రాణాలకే ప్రమాదమట..!

జనరల్‌గా మనం బయటకు వెళ్తున్నప్పుడు ఇక మొత్తం అయిపోయింది తాళం వేయడమే అన్నప్పుడు కచ్చితంగా టాయిలెట్‌కు వెళ్తాం. మళ్లీ బయట ఎలా ఉంటుందో, వీలు ఉంటుందో లేదో అని. ముఖ్యంగా బస్‌ జర్నీ చేయాల్సి వచ్చినప్పుడు ఇలానే చేస్తారు. అయితే మన సొంత కారు అయితే పెద్దగా ఆలోచించరు. ఎక్కడైనా ఆపేసి వెళ్లొచ్చులే అనుకుంటారు....

BREAKING : సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్‌ కారులో చోరీ

నిర్మాత 'బెల్లంకొండ' కారులో చోరీ జరిగింది. సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ కారులో చోరీ చోటు చేసుకుంది. కారు అద్దం పగులగొట్టి కొంత నగదు, ఖరీదైన మద్యం సీసాలను ఎత్తుకెల్లారు గుర్తు తెలియని వ్యక్తులు. జూబ్లీ హిల్స్ జర్నలిస్టు కాలనీలోని బెల్లంకొండ సురేష్ అలియాస్ సురేంద్ర చౌదరికి సాయిగణేష్ ప్రొడక్షన్స్ పేరుతో కార్యాలయం ఉంది. సురేష్కు...

IPL 2023 : నేహాల్ సిక్సర్ దెబ్బకు కారుకు సొట్ట…రూ. 5 లక్షల బహుమతి ప్రకటన

ముంబై, ఆర్సిబి మ్యాచ్ లో ముంబై బ్యాటర్ నెహాల్ వదెరా కొట్టిన సిక్సర్ స్టేడియంలో ఉన్న కారుకు తగిలింది. ప్లేయర్లకు బహుమతిగా ఇచ్చేందుకు నిలిపిన టాటా టియాగో కారు డోర్ హ్యాండిల్ కు బాలు తాకింది. దీంతో హ్యాండిల్ దగ్గర డెంట్ ఏర్పడింది. ఇదే సీజన్లో గైక్వాడ్ కొట్టిన సిక్సర్ కూడా కారుకు తగిలింది. ఒక్కసారి...

డైరెక్టర్ బాబీకి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన మెగాస్టార్..!

మెగాస్టార్ చిరంజీవి ఎన్నో ఆశలు పెట్టుకుని తెరకెక్కించిన చిత్రం ఆచార్య. ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో ఆయన రేంజ్ ఇది కాదు అంటూ చాలామంది విమర్శలు గుప్పించారు. దీంతో మెగా ఫాన్స్ పడిపోయారు. ఇలాంటి సందర్భంలో వాల్తేరు వీరయ్య సినిమాతో మెగాస్టార్ చిరంజీవికి బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాను అందించారు డైరెక్టర్ బాబీ....

ఖరీదైన కారును కొనుగోలు చేసిన త్రివిక్రమ్.. ఎన్ని కోట్లు అంటే..?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాలకు సంభాషణలు అందించిన ఈయన మరి ఎంతో అద్భుతంగా చిత్రాలను తెరకెక్కించి.. మరింత పాపులారిటీని దక్కించుకున్నాడు. ఇకపోతే త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబుతో ఒక సినిమా తెరకెక్కిస్తుండగా ఈ సినిమా షూటింగు రోజురోజుకు ఆలస్యం అవుతూ ఉండడం హాట్ టాపిక్...

వాస్తు: కార్లలో వీటిని ఉంచితే సమస్యలే వుండవు..!

వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉంటాం. వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని, ఆదాయం తగ్గిపోతుందని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని అందరూ పాటిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు వాస్తు పండితులు మనకి కార్లకి సంబంధించిన కొన్ని విషయాలను చెప్పారు. మరి వాటి కోసం ఈరోజు...

BREAKING : TRS కు బిగ్‌ షాక్‌.. రోడ్డు రోలర్ గుర్తుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

మునుగోడు ఉప ఎన్నికల్లో రోడ్డు రోలర్ గుర్తుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఇష్యూపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారికి కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి లేఖ రాశారు. యుగ తులసి పార్టీకి చెందిన శివకుమార్ కు కేటాయించిన రోడ్డు రోలర్ గుర్తును కేటాయించాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి సూచించింది...

మునుగోడులో మరో 19 లక్షలు పట్టివేత..కాంగ్రెస్ పార్టీకి చెందినవే !

మునుగోడు ఉప ఎన్నిక తరుముకొస్తున్న నేపథ్యంలో.. ఆ నియోజక వర్గంలో.. డబ్బులు ప్రవాహం కొనసాగుతోంది. ఇక తాజాగా మరో 19 లక్షలు పట్టుకున్నారు పోలీసులు. నల్లగొండ జిల్లా గట్టుప్పల్ శివారులో 19 లక్షలు పట్టుకున్నారు పోలీసులు. గట్టుప్పల్ నుంచి పుట్టపాక వెళ్ళే దారిలో పోలీసుల తనిఖీలు చేశారు. ఈ నేపథ్యంలోనే... TS 07 FY 9333...
- Advertisement -

Latest News

వెదర్‌ అప్డేట్‌ : బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం

వాయువ్య బంగాళాఖాతంలో సెప్టెంబర్‌ 29న ఏర్పడిన అల్పపీడనం బలపడింది. అల్పపీడనానికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల వరకు వరకు మేఘాలు విస్తరించి ఉన్నాయని వాతావరణ కేంద్రం...
- Advertisement -

‘నమో’ అంటే నమ్మించి మోసం చేయడం.. మోడీ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్‌

ప్రధాని నరేంద్ర మోడీ నేడు తెలంగాణలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మహబూబ్‌నగర్‌లో ప్రధాని మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు...

శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. ఈ నెల 28 టీటీడీ ఆలయం బంద్‌

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి భక్తులకు టీటీడీ ప్రకటన చేసింది. తిరుమలలో చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. 29వ తేదీ వేకువజామున ఉదయం 1:05...

ఈ సభకు విచ్చేసిన టీడీపీ నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు : పవన్‌

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నేడు నాల్గవ విడత వారాహి విజయయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమ్మడి కృష్ణా జిల్లా అవనిగడ్డలో పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్ర సభలో జనసేన, టీడీపీ శ్రేణులు...

ప్రధాని పసుపు బోర్డు ప్రకటన.. బీజేపీ శ్రేణుల సంబరాలు

తెలంగాణకు పసుపు బోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు నీళ్లతో ప్రధాని మోదీ, ఎంపీ ధర్మపురి అరవింద్ కు...