జై శ్రీరామ్ అంటూ నయన్ లేఖ.. అసలేం జరిగింది..?

-

నటి నయనతార గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు లేడీ బాస్ నయనతార తను నటనతో ఎంతోమంది ప్రేక్షకులు హృదయాలని గెలుచుకుంది అయితే ఇప్పుడు ఆమె ఒక వివాదంలో చిక్కుకుంది. నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించిన అన్నపూరణి సినిమా గత ఏడాది డిసెంబర్ ఒకటిన ప్రేక్షకులు ముందుకి వచ్చింది సినిమా విడుదల టైంలో చెన్నైలో వరదలు రావడం వలన అన్నపూరణి మూవీ పై ఎలాంటి టాప్ కూడా రాలేదు సైలెంట్ గా సినిమా వచ్చింది కాస్త వివాదాలని అందుకుని సైలెంట్ గానే సినిమా వెళ్ళిపోయింది.

రోజురోజుకీ సినిమా గురించి వివాదాలు ఎక్కువైపోయాయి. జీవితంలో ఒక లక్ష్యం పట్టుదల ఉంటే ఎలాంటి అనంతరాలైన దాటుకుని అనుకున్నది సాధించొచ్చు అనేది మూవీ కాన్సెప్ట్. కానీ దర్శకుడు అనుకునేది ఒకటి బయటకు వచ్చింది ఒకటి. హిందూ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా సినిమా ఉందని సినిమాలు తొలగించారు. తాజాగా క్షమాపణలు చెబుతూ నయనతార ఒక పోస్ట్ చేసింది. జైశ్రీరామ్ అంటూ అనే లేఖ రాసింది ఆమె ఈ లేఖ ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news