సెకండ్ లిస్ట్ వార్ మొదలు.. ఖర్గే కి నిరంజన్ లేఖ..!

-

కాంగ్రెస్ పార్టీలో సెకండ్ లిస్ట్ చిచ్చు రేపుతోంది. ఇక దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్లో చేరిన ముగ్గురు నేతలకి టికెట్లు ఇవ్వడం మీద కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ మల్లికార్జున్ ఖర్గే కి లేఖ రాశారు. సికింద్రాబాద్ నుండి దానం నాగేందర్ మల్కాజ్గిరి నుండి సునీత మహేందర్రెడ్డి చేవెళ్ల రంజిత్ రెడ్డికి టికెట్ ఇవ్వడం మీద ఆయన అబ్జెక్షన్ తెలిపారు.

అలానే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఓడించి స్టేట్లో కాంగ్రెస్ని అధికారం లోకి తెచ్చారు కానీ వారి నామినేట్ చేయడం ద్వారా ప్రజల అంచనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు కాంగ్రెస్ కేడర్ ని అవమానించడమే కాకుండా నిరుత్సాహపరుస్తుందని ఈ లేఖలో అయినా పేర్కొన్నారు ప్రస్తుతం ఈ వార్త సంచలనంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news