శవాన్ని అక్కడ పెట్టీ అయన ఆస్తులు దోచుకున్నారు కిరణ్ కుమార్ రెడ్డి..!

-

కిరణ్ కుమార్ రెడ్డి పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన కామెంట్స్ చేసారు. సత్య సాయిబాబా చనిపోతే, చనిపోలేదని చెప్పి భౌతికకాయాన్ని 10 రోజులు పక్కన పెట్టారు అని అన్నారు. అయన శవాన్ని అక్కడ పెట్టీ, అయన ఆస్తులు దోచుకుంది అని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇలాంటి వ్యక్తి దేవుడి పైన ప్రమాణం చేసేందుకు కూడా వెనుకాడడు అని అన్నారు కిరణ్ కుమార్ రెడ్డి.

అబద్ధపు ఆరోపణలు చేసి దేవుడి పైన సిగ్గు లేకుండా ప్రమాణం చేస్తానని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. నువ్వు నీ తమ్ముడు రాజకీయాల్లో ఉండకూడదు అని అన్నారు. ఇద్దరినీ చిత్తు చిత్తుగా ఒడిస్తాం అని కిరణ్ కుమార్ రెడ్డి పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్ చేసారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version