ఉప్పొంగే ఎద అందాలతో చెమటలు పట్టిస్తున్న ప్రభాస్ హీరోయిన్..!

-

ఈ మధ్యకాలంలో హీరోయిన్లు ఎక్స్పోజ్ చేయకపోతే పట్టించుకునే నాధుడే లేడు. అందుకే కొత్త కొత్త యాంకర్లను మొదలుకొని యంగ్ హీరోయిన్లు.. సీనియర్ హీరోయిన్లు కూడా ఇప్పుడు ఎక్స్పోజ్ చేస్తూ మరింత పాపులారిటీని దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంతలా అంటే సోషల్ మీడియా ద్వారా బికినీ షో లతో రచ్చ చేస్తూనే సినిమాలలో కూడా ఇలా బికినీలు వేసి మరింత పాపులారిటీని దక్కించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ హీరోయిన్ కృతిసనన్ కూడా తాజాగా తన లేటెస్ట్ ఫోటోషూట్ ఒకటి వదలగా నెట్టింట ఈమె అందాలు చూసి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.

తెలుగులో వన్ నేనొక్కడినే సినిమాతో పరిచయమైన కృతి సనన్.. ఆ తర్వాత నాగచైతన్యతో దోచెయ్ సినిమాలో నటించింది. పెద్దగా వర్క్ అవుట్ కాకపోవడంతో బాలీవుడ్ కి మకాం మార్చిన ఈమె ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూనే ఇప్పుడు ప్రభాస్ సరసన పాన్ ఇండియా సినిమా ఆది పురుష్ లో సీత పాత్రలో నటించబోతోంది. మరోపక్క బాలీవుడ్ సినిమాల ప్రాజెక్టుతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే సమయం దొరికితే చాలు సోషల్ మీడియాలో బిజీ అయిపోయే ఈమె తాజాగా లేలేత అందాలు చూపిస్తూ మరింత హొయలు పోతోంది.

తాజాగా హాట్ ఫోటోషూట్ తో మరొకసారి విధ్వంసం సృష్టించింది. ముందుకు వంగి చూపించాల్సినవన్నీ చూపిస్తూ కవ్విస్తూ రెచ్చగొడుతోంది. సన్నని నడుమును విల్లులా వంచి కుర్రాళ్ళ మనుషులను లాగేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఉప్పొంగే ఎద అందాలు అలా కనిపిస్తుంటే ఆగలేని కుర్ర కారు రకరకాల కామెంట్లు చేస్తున్నారు అంతేకాదు ఈమె అందాలు చూసి ఫిదా అయిపోతున్నారు. మొత్తానికైతే తన హాట్ ఫోటో షూట్ తో మరొకసారి మంట పెట్టేసింది ఈ ముద్దుగుమ్మ.

Read more RELATED
Recommended to you

Exit mobile version