చంద్రబాబు ఎందుకు ఢిల్లీ వెళ్తున్నారో మాకు తెలియదు: పురందరేశ్వరి

-

ఏపీ బీజేపీ చీఫ్ పురందరేశ్వరి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. పొత్తుల వ్యవహారం బిజెపి అగ్రనాయకత్వం చూసుకుంటుంది అని అన్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురందరేశ్వరి. అలానే ఆమె మాట్లాడుతూ చంద్రబాబు ఎందుకు ఢిల్లీ వెళ్తున్నారో మాకు తెలియదు అని చెప్పారు.

చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారనేది మీడియా చెబుతుంటే చూస్తున్నాం అని ఆమె అన్నారు. ఎప్పుడు, ఎవరితో భేటీ అవ్వాలో పొత్తులు ఎవరితో పెట్టుకోవాలో బిజెపి అగ్రనాయకత్వం చూసుకుంటుందని చెప్పారు ఏపీ బీజేపీ చీఫ్ పురందరేశ్వరి.

Read more RELATED
Recommended to you

Latest news