RECORD: 10 వేల పరుగుల క్లబ్ లోకి రోహిత్ శర్మ ఎంట్రీ… !

-

ఈ రోజు కొలంబో వేదికగా శ్రీలంక మరియు ఇండియాల మధ్యన జరుగుతున్న సూపర్ 4 మ్యాచ్ లో ఇండియా మరో అయిదు బంతులు మిగిలి ఉండగానే 213 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఈ ఇన్నింగ్స్ లో మరోసారి రోహిత్ శర్మ అర్ధ సెంచరీ తో రాణించగా, మరో ముగ్గురు ఆటగాళ్లు కు పైగా పరుగులు చేశారు. కాగా ఈ మ్యాచ్ లో పరుగులకు చేరుకున్న తర్వాత రోహిత్ శర్మ వన్ డే లలో పది వేల పరుగులు చేసిన ఆటగాడిగా ఘనతను అందుకున్నాడు. ఇండియా ప్లేయర్ లలో ఇతను ఆరవ ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. ఇతని కన్నా ముందు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ మరియు MS ధోనీ ఉన్నారు. కాగా ఈ రోజు ఈ క్లబ్ లోకి రోహిత్ శర్మ చేరుకున్నాడు. కాగా ఈ మ్యాచ్ లో ఇండియా చేసిన పరుగులు శ్రీలంక ను అదుపు చేయడానికి సరిపోతాయా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

ఎందుకంటే నిన్న పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఇండియా కేవలం 128 పరుగులకు ఆల్ అవుట్ చేసి ఘనవిజయాన్ని అందుకుంది, మరి ఈ రోజు కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేస్తున్న అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version