మెడికల్ విద్యార్థుల కోసం నిర్వహించే ఎంట్రెన్స్ పరీక్ష నీట్ లో భారీ కుంభ కోణం బయటపడింది. మహారాష్ట్ర నాగ్ పూర్ కు చెందిన ఓ కోచింగ్ సెంటర్ కుంభకోణం కు ప్రయత్నించినట్లు సీబీఐ దర్యాప్తులో నిర్ధారణ అయ్యింది. రూ. 50 లక్షలు ఇస్తే మరొకరితో పరీక్ష రాయిస్తామని కోచింగ్ సెంటర్ ఒప్పందం కుదుర్చుకుంది.అయితే దీనిపై సమాచారం అందుకున్న సీబీఐ అధికారులు పరీక్ష రోజు వెళ్లి నిందితులను పట్టుకున్నారు. కోచింగ్ సెంటర్ డైరెక్టర్ తో పాటు కొంతమంది విద్యార్థులపై కూడా కేసులు నమోదు చేశారు. అంతే కాకుండా దీనిపై విచారణ కొనసాగుతూనే ఉంది.
నీట్ పరీక్షలో భారీ స్కామ్…!
By Surya
-
Read more RELATEDRecommended to you
IPL 2024 : సంచలనం సృష్టించిన పంజాబ్ కింగ్స్…8 వికెట్ల తేడాతో ఘన విజయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా ఈరోజు కోల్కతా...
Ganesh -
CBSE లో ఏడాదికి రెండుసార్లు బోర్డ్ పరీక్షలు
పరీక్షల విధానంపై కేంద్ర విద్యాశాఖ CBSE కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది....
Ganesh -
బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే అది చెల్లని రూపాయి : ఈటెల రాజేందర్
మల్కాజిగిరి పార్లమెంట్ : మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని జవహర్ నగర్, దమ్మాయిగూడ...
Ganesh -