మెదక్ : చెరువులో స్నానానికి వెళ్ళిన శివస్వామి మృతి

-

చెరువులో స్నానానికి వెళ్ళిన శివస్వామి మృతి చెందిన ఘటన పుల్కల్ మండల పరిధిలోని మీన్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కాసాల నందం గతకొన్ని సంవత్సరాలుగా శివ మాలధారణ వేస్తున్నాడు. ఈ సంవత్సరమూ శివ మాలధారణ వేసుకున్నాడు. అయితే రోజు మాధురిగానే పూజకు ముందు గ్రామంలోని మైసమ్మ చెరువులో స్నానానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు అక్కడే ఇరుక్కుని మృతి చెందారని స్థానికులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news