మెదక్ : 100 పడకల కోవిడ్ సెంటర్, 170 ఐసోలేషన్ బెడ్లు సిద్ధం’

-

మెదక్‌లో 100 పడకల ప్రత్యేక కోవిడ్ సెంటర్, 170 ఐసోలేషన్ బెడ్లు సిద్ధంగా ఉంచామని కలెక్టర్ ఎస్.హరీష్ తెలిపారు. మంత్రులు హరీష్, ఎర్రబెల్లి నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ టీకా మొదటి డోసు 111 శాతం వేయగా రెండవ డోసు 86 శాతం వేశామన్నారు. 3,617 మందికి బూస్టర్ డోసు వేయడం జరిగిందన్నారు. కోవిడ్ బారినపడి చనిపోయిన 328 కుటుంబాలకు త్వరలో ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news