IPL 2024: రాజస్థాన్ రాయల్స్ ను చిత్తు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్

-

Delhi Capitals won by 20 runs: ఐపీఎల్ 2024 టోర్నమెంట్లో భాగంగా నిన్న కీలక మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య కీలక ఫైట్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో 20 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. మొదటి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో… 221 పరుగులు చేసింది.

Delhi Capitals won by 20 runs

అయితే ఆ లక్ష్యాన్ని చేదించడంలో రాజస్థాన్ రాయల్స్ విఫలమైంది. దీంతో నిర్మిత 20 ఓవర్స్ లో 8 వికెట్లు నష్టపోయి 201 పరుగులు మాత్రమే చేయగలిగింది రాజస్థాన్ రాయల్స్. దీంతో 20 పరుగులు తేడాతో ఓటమిపాలైంది. అయితే రాజస్థాన్ పై విజయం సాధించిన నేపథ్యంలో…. ప్లే ఆఫ్ అసలు సజీవంగా ఉంచుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ మరియు లక్నో సూపర్ జెంట్స్ తో పోటీగా ప్లే ఆఫ్ బరిలో నిలిచింది ఢిల్లీ క్యాపిటల్స్.

Read more RELATED
Recommended to you

Latest news