ఇవాళ ఇండియా-ఇంగ్లండ్ మొద‌టి వ‌న్డే..కోహ్లీ ఔట్ !

-

ఇవాళ ఇండియా మరియు ఇంగ్లాండ్ జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఇవాళ మొదటి మ్యాచ్ లండన్ లోని ఓవల్ స్టేడియంలో రెండు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రారంభం కానుంది. అయితే.. మొదటి మ్యాచ్ కు ముందే టీమిండియా కు బిగ్ షాక్ తగిలినట్టు సమాచారం. ప్రాక్టీస్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీకి గాయం అయినట్లు సమాచారం అందుతుంది. ఇంత ఈ మొదటి వన్డే కు విరాట్ కోహ్లీ దూరం కానున్నారని తెలుస్తోంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..

ఇంగ్లాండ్ : జాసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, లియామ్ లివింగ్‌స్టోన్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ (c, wk), మోయిన్ అలీ, డేవిడ్ విల్లీ, బ్రైడన్ కార్సే, క్రెయిగ్ ఓవర్‌టన్/మాట్ పార్కిన్సన్, రీస్ టోప్లీ

ఇండియా : రోహిత్ శర్మ (c), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ (డౌట్‌) , సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (WK), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్/ప్రసిద్ కృష్ణ, మహ్మద్ షమీ, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version