నేడు విశాఖకు భారత్, ఆస్ట్రేలియా క్రికెటర్లు

-

నేడు విశాఖకు భారత్, ఆస్ట్రేలియా క్రికెటర్లు రానున్నారు. రేపు విశాఖ వేదికగా రెండో వన్డే జరుగనుంది. ఈ తరుణంలోనే నేడు విశాఖకు భారత్, ఆస్ట్రేలియా క్రికెటర్లు రానున్నారు. ఇవాళ మధ్యాహ్నం విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నాయి ఇరు జట్లు.

ఈ తరుణంలోనే.. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా.. రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ రెండో వన్డే జరుగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news