IPL 2024: ముంబైకి చుక్కలు చూపించిన పంజాబ్… కానీ!

-

ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో భాగంగా నిన్న హై టెన్షన్ మెసేజ్ జరిగింది. పంజాబ్ వర్సెస్ ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో చివరి వరకు ఉత్కంఠ నెలకొంది. కానీ చివరికి తొమ్మిది పరుగుల తేడాతో ముంబై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 192 పరుగులు చేసింది.

PBKS vs MI, IPL 2024 Mumbai Indians Beat Punjab Kings By 9 Runs

సూర్య కుమార్ అద్భుత హాఫ్ సెంచరీ తో రాణించాడు. దీంతో ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది ముంబై. అనంతరం బ్యాటింగ్కు దిగిన పంజాబ్… 14 రన్స్ చేసి నాలుగు వికెట్లు కూలిపోయింది. అప్పుడే శశాంక్ సింగ్ , ఆష్ తోష్ శర్మ పంజాబ్ ను అదుపుకున్నారు. అశుతోష్ శర్మ చివరి వరకు ఆడి గెలిపించే ప్రయత్నం చేశాడు. కానీ చివరికి… ముంబై ఇండియన్స్ విజయం సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news