IPL 2024 నుంచి మరో జట్టు ఎలిమినేట్‌

-

2024 టోర్నమెంట్ నుంచి మరో జట్టు ఎలిమినేట్ అయింది. ఇప్పటికి ముంబై ఇండియన్స్ ఈ టోర్నీ నుంచి తప్పుకోగా… తాజాగా పంజాబ్ కింగ్స్ కూడా ఆ జాబితాలో చేరిపోయింది. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తో జరిగిన మ్యాచ్లో ఘోర ఓటమితో పంజాబ్ కింగ్స్ నాకోట నుంచి తప్పుకుంది. ఈ మేరకు ఐపిఎల్ బృందం కూడా అధికారికంగా ప్రకటించింది.

Punjab Kings become second team to be eliminated from IPL 2024 playoffs race after 60-run loss to RCB

ఈ సీజన్లో ఎలిమినేట్ అయిన రెండవ జట్టుగా పంజాబ్ నిలిచింది. పంజాబ్ జట్టు ఇప్పటివరకు 12 మ్యాచులు ఆడగా నాలుగు ఇంటిలో మాత్రమే గెలిచి… 8 మ్యాచ్లో ఓడిపోయింది. దీంతో పాయింట్లు పట్టికలో చివరి నుంచి రెండవ స్థానంలో నిలిచింది పంజాబ్.

లిగ్ స్టేజ్ లోనే నాకు నుంచి నిష్క్రమించడం పంజాబ్ జట్టుకు ఇది 15వసారి. ఒకే ఒక్కసారి ఫైనల్ కు పంజాబ్ వెళ్ళింది. కానీ ఇప్పటివరకు పంజాబ్ కప్ కొట్టలేదు. కాగా నిన్న పంజాబ్ జట్టుపై 60 పరుగుల తేడాతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news