T20 World Cup: ముగిసిన పాక్ ఇన్నింగ్స్.. భారత్ ముందు 160 లక్ష్యం

-

టి – 20 ప్రపంచ కప్ లో భాగంగా మెల్బోర్న్ వేదికగా భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 రన్స్ చేసింది. పాకిస్తాన్ బ్యాటర్లలో షాన్ మసూద్ (52), ఇఫ్తికార్ (51) రన్స్ తో రాణించారు. భారత బౌలర్లలో హర్షదీప్ 3 వికెట్లు, హార్దిక్ 3, మొహమ్మద్ షమీ 1, భువనేశ్వర్ 1 వికెట్లు పడగొట్టారు.

ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించాలంటే 20 ఓవర్లలో 160 రన్స్ చేయాలి. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ 1 పరుగు వద్ద యువ బౌలర్ అర్షదీప్ పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ని డకౌట్ గా వెనక్కి పంపించాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version