శ్రీకాంతా చారి తల్లి సంచలన కామెంట్స్.. BRS టికెట్ ఇవ్వకపోతే అదే అంటూ..!

-

బీఆర్ఎస్ పార్టీ టికెట్ టు కేటాయింపు అంశం మీద శ్రీకాంతా చారి తల్లి శంకరమ్మ సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుండి భువనగిరి ఎంపీ కాండిడేట్ గా ఛాన్స్ ఇవ్వాలని అడిగినట్లు చెప్పారు. తనకి టికెట్ ఇచ్చి కేసీఆర్ గెలిపించాలని అన్నారు.

టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని అన్నారు అన్ని పార్టీలు అభ్యర్థులు ప్రకటించకుండా అతనికి సపోర్ట్ గా నిలవాలని అన్నారు. 10 ఏళ్ళు గా అమరుల కుటుంబాలకి న్యాయం జరగలేదని శంకరమ్మ చెప్పారు. తన బిడ్డతో పాటు 1000 మంది బిడ్డలు అమరులు అయ్యారని చెప్పారు అమరవీరుల కుటుంబాలని అన్ని పార్టీలు గుర్తించాలని రిక్వెస్ట్ చేసారు ఆమె.

Read more RELATED
Recommended to you

Exit mobile version