మా పేరెంట్స్ అస్సలు నమ్మలేదు.. సుహాస్ కామెంట్స్ వైరల్..!

-

సుహాస్ హీరోగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు ఫిబ్రవరి 2న థియేటర్స్ లో గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది ఈ సినిమా నీ జీఏ 2 పిక్చర్స్ దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్ ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దుష్యంత్ కటికనేని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా ఘనంగా జరిపారు అయితే ఈ కార్యక్రమంలో దుష్యంతో మాట్లాడుతూ ఇండస్ట్రీకి నేను వచ్చి పది ఏళ్ళు అవుతోంది.

ఈ పదేళ్లలో డైరెక్టర్ని అయ్యేందుకు కొన్ని త్యాగాలు చేయాల్సి వచ్చింది అయినా ఇండస్ట్రీలో ఉన్నానని అన్నారు. వాటికి ఫలితంగా సక్సెస్ దొరికిందని అన్నారు ఈ సినిమాకి పని చేసే అవకాశం ఇచ్చిన గీత ఆర్ట్స్, బన్నీ వాసు, వెంకటేష్ మహా కి థాంక్స్ అని చెప్పారు. నేను గీత ఆర్ట్స్ లో హీరోగా చేస్తున్నానంటే మా పేరెంట్స్ నమ్మలేదని అన్నారు ఈ సినిమాలో బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చానని అన్నారు సుహాస్.

Read more RELATED
Recommended to you

Latest news