T20 వరల్డ్ కప్ కోసం ఆడనున్న ఇండియన్ టీం ఇదే..!

-

ఐపీఎల్ అయిపోయిన తర్వాత వారం రోజులకే t20 వరల్డ్ కప్ మొదలు కాబోతోంది. వరల్డ్ కప్ లో ఆడే జట్ల కోసం మే ఒకటి వరకు సమయం ఇచ్చారు. టోర్నీ వారం కి ముందే జట్ల వివరాలు ఇవ్వాల్సి ఉంది. ఏప్రిల్ ఆఖరి వరకు ప్రపంచ కప్ లో అడుగుతుంది. జట్లని ఖరారు చేసే పనిలో బోర్డులు పడ్డాయి. దీనిలో భాగంగా అజిత్ అగార్కర్ నేతృత్వంలో బీసీసీఐ సెలెక్షన్ కమిటీ సైతం వరల్డ్ కప్ లో పాల్గొనే 15 మంది సభ్యులతో కూడిన జట్టుపై అంచనాలకి వచ్చినట్లు తెలుస్తోంది.

రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శుబమన్ గిల్, సూర్య కుమార్ యాదవ్, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివం దుబే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్ ఆడబోతునట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news