ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు: తమ్మినేని

-

పార్లమెంట్ ఎన్నికలప్పుడు కాంగ్రెస్తో పొత్తుపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పట్ల బీఆర్ఎస్ వైఖరి సరికాదని అన్నారు గత ప్రభుత్వం అవినీతి సొమ్మును కక్కించేందుకు ప్రభుత్వానికి సహకరిస్తామని అన్నారు. పొత్తు ఉన్న లేకున్నా రెండు ఎంపీ సీట్లలో పోటీ చేస్తామని అన్నారు పొత్తులపై కాంగ్రెస్ పార్టీ తేల్చాలని అన్నారు.

Tammineni Veerbhadram

కాంగ్రెస్ తోనే కలిసి వెళ్లేందుకు అవకాశాలు ఉన్నాయని అన్నారు ఇక అసలు ఎన్నికల్లో సిపిఎం సొంతంగానే పోటీ చేసినా ఒక్క స్థానంలోనూ గెలవలేకపోయింది అని అన్నారు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న సిపిఐ పార్టీ నుండి సాంబశివరావు మాత్రం ఎమ్మెల్యేగా గెలిచారని కేంద్రంలో వామపక్షాలు కాంగ్రెస్ కి మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version