విధి చిన్నచూపు చూసింది.. మలేషియా వెళ్లిన తెలుగు వ్యక్తి చివరికి..!

-

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంతోమంది పొట్టచేత పట్టుకొని విదేశాలకు వెళ్లి అక్కడ ఏదో ఒక ఉపాధి సాధించి నాలుగు డబ్బులు వెనకేసుకుని పిల్లల మెరుగైన భవిష్యత్తు కోసం పంపించాలి అనుకున్న ఎంతోమందిని మృత్యువు ఏదో ఒక రూపంలో కబలిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇటీవల నిజాంబాద్ జిల్లా గూపన్ పల్లి గ్రామానికి చెందిన బార్ల రవీందర్ పొట్టకూటికోసం జోహార్బార్ ఉపాధి కోసం వెళ్ళాడు. ఇక ఇటీవల అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరగా గుండెపోటుతో మరణించాడు

dead body

ఇక ఈ విషయం నిజాంబాద్ లో ఉన్న మృతుడి భార్య బాల లక్ష్మి వారి సంబంధీకులు మలేషియా తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు తిరుపతికి తెలియజేయడంతో.. ఇక అధికారులు మలేషియాలోని అధికారులతో సంప్రదింపులు జరిపి మృతదేహాన్ని వందే భారత్ మిషన్ లో భాగంగా స్పెషల్ ఫ్లైట్ లో శంషాబాద్ ఎయిర్పోర్టుకు తీసుకువచ్చారు. ఇక అతని మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు బోరున విలపించారు.

Read more RELATED
Recommended to you

Latest news