బీఆర్ఎస్ ఎనిమిది స్థానాలు గెలుచుకుంటే.. నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా : మంత్రి కోమటిరెడ్డి

-

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎనిమిది స్థానాలు గెలుచుకుంటే.. నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నల్గొండ పార్లమెంట్ స్థానంలో దేశంలోనే అత్యధిక మేజార్టీతో గెలుస్తామన్నారు వంద రోజుల పాలనలో చేసిన అభివృద్ధితో ఈ మెజార్టీ సాధిస్తామన్నారు. దేశంలో అత్యధిక మేజార్టీ కోసమే నల్గొండలో మా ప్రచారం అన్నారు. 

నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీలకు నల్గొండ నియోజకర్గంలో డిపాజిట్ కూడా దక్కదని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ.. రాష్ట్రానికి, జిల్లాకు చేసింది ఏం లేదన్నరు. వాళ్లకు ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ ఉండదన్నారు. పార్లమెంట్

Read more RELATED
Recommended to you

Latest news