కేసీఆర్ వెంట 100కు పైగా కార్లతో బయలుదేరిన గులాబీ దండు

-

జనగామ కు బయల్దేరారు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. కేసీఆర్ వెంట 100కు పైగా కార్లతో బయలుదేరింది గులాబీ దండు. నీళ్లందక ఎండిన పంటలను పరిశీలించి రైతన్నల కన్నీళ్లను తుడిచి ధైర్యాన్ని నింపేందుకు క్షేత్రస్థాయి పర్యటన కోసం బయలుదేరారు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్.

KCR left for Janagama to inspect the dry crops

నేరుగా జనగాం జిల్లా దేవరుప్పల దరావత్ తండకు చేరుకోనున్నారు కేసీఆర్‌. ఈ సందర్భంగా ఎండిన పంటలను పరిశీలిస్తారు కేసీఆర్‌. మరి కొద్ది సేపట్లో జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధరావత్ తండాకి చేరుకున్న కేసీఆర్… ధరావత్ తండాలో ఆంగోతు సత్తెమ్మ ఆరు ఎకరాల వరి పంటను పరిశీలించనున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news