ఎండిన పంటలను పరిశీలించడానికి జనగామకు బయల్దేరిన KCR

-

జనగామ కు బయల్దేరారు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. నీళ్లందక ఎండిన పంటలను పరిశీలించి రైతన్నల కన్నీళ్లను తుడిచి ధైర్యాన్ని నింపేందుకు క్షేత్రస్థాయి పర్యటన కోసం బయలుదేరారు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్.

KCR left for Janagama to inspect the dry crops

నేరుగా జనగాం జిల్లా దేవరుప్పల దరావత్ తండకు చేరుకోనున్నారు కేసీఆర్‌. ఈ సందర్భంగా ఎండిన పంటలను పరిశీలిస్తారు కేసీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news