కారు టైర్ల కింద నలిగి 7 ఏళ్ళ బాలుడు మృతి

-

 

నిజామాబాద్ నగరంలో దారుణం జరిగింది. కారు టైర్ల కింద నలిగి ఏడేళ్ల బాలుడు మృతి చెందాడు. రోడ్డు పక్కన ఆడుకుంటున్న బాలుడు.. కారు టైర్ల కింద నలిగి మృతి చెందాడు. టర్నింగ్ నుంచి సడన్ గా బాలుడిపైకి కారు ఎక్కించాడు కారు డ్రైవర్.

ప్రమాదం జరిగిన తర్వాత కారు ఆపకుండా అలానే వెళ్లిపోయాడు డ్రైవర్. బాలుడిని ఆసుపత్రి తరలించే లోపే మృతి చెందాడు. కారు నడిపింది ప్రముఖ ఫుడ్ వ్యాపారి కొడుకుగా గుర్తించారు. కేసు కాకుండా సెటిల్మెంట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news