AP బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్ పేరు ఖరారు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా.. వైజాగ్ లీడర్ పీవీఎన్ మాధవ్ పేరు ఖరారు ఐంది. బీజేపీ తెలుగు రాష్ట్రాల అధ్యక్షులుగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, మాజీ ఎమ్మెల్సీ PVN మాధవ్ పేర్లు ఖరారు అయ్యాయి. ఈ మేరకు సోమవారం ఉదయం హైకమాండ్‌ నుంచి ఇరువురికి ఫోన్‌ వచ్చినట్టు తెలుస్తోంది.

Vizag leader PVN Madhav's name has been finalized as the Andhra Pradesh state BJP president.
Vizag leader PVN Madhav’s name has been finalized as the Andhra Pradesh state BJP president.

మధ్యాహ్నం రెండు గంటలకు వారు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అధ్యక్ష ఎన్నికకు పోటీ ఉండకూడదనే ఉద్దేశంతో బీజేపీ హైకమాండ్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జూలై 1వ తేదీన అధ్యక్ష ఎన్నిక ఉండనుంది.

Read more RELATED
Recommended to you

Latest news