నల్లగొండ జిల్లాలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఏకంగా 9 మంది !

-

నల్లగొండ జిల్లాలో ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏకంగా 9 మంది మరణించారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండ శివారులో అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టి బోల్తా పడింది ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. ఈ ప్రమాదంలో 9 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి.

A private travel bus overturned after running out of control and hitting the divider in the suburbs of Nalagonda

హైదరాబాద్ నుండి చెన్నై కి వెళ్తుండగా నల్గొండ శివారు లో అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టి బోల్తా పడింది ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇక వెంటనే స్థానికులు… బాధితు లను ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యా ప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news