మూసీ నిర్వాసితులపై రేవంత్‌ మరో కీలక నిర్ణయం !

-

మూసీ నిర్వాసితులపై తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మూసీ నిర్వాసితుల జీవనోపాధి కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది తెలంగాణ సర్కార్. సెర్ఫ్‌ సీఈవో చైర్మన్‌గా 14 మందితో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం.

CM Revanth Reddy, who started the pilot program of family digital cards, spoke afterwards

ఇక మూసీ బాధితుల విషయంపై భువనగిరి కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి అసత్య ప్రచారం తిప్పి కొట్టాలన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంగా కారణంగా మూసి మురికి కుపంగా తయారయిందని తెలిపారు భువనగిరి కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు తలోమాట మాట్లాడుతు ప్రజలను తప్పు తోవ పట్టిస్తున్నారని ఆగ్రహించారు భువనగిరి కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి..

 

Read more RELATED
Recommended to you

Latest news