జ్యోతిషాన్ని బలంగా నమ్మి ఆత్మహత్య చేసుకున్న మహిళ

-

CRIME : హైదరాబాద్‌ లోని అల్వాల్ లో విషాదం చోటు చేసుకుంది. అల్వాల్ లో నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది జ్యోతిష్యం. జ్యోతిషాన్ని బలంగా నమ్మి ఆత్మహత్య చేసుకుంది ఓ మహిళ. భార్యా, భర్తల విడిపోతారని జ్యోతిష్యంలో చూసి నమ్మింది భవిత అనే మహిళ. రెండేళ్ల క్రితం అంబర్పేట్ చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాముతో భవితకు వివాహం జరిగింది.

A woman who strongly believed in astrology committed suicide

ఈ తరుణంలోనే.. తామిద్దరం విడిపోతామని జోషి జ్యోతిష్యం చెప్పిందని భర్తతో పదే పదే చెప్పింది భవిత. జ్యోతిష్యo విషయంలో భార్యాభర్తల మధ్య తరచుగా వివాదాలు కూడా జరిగాయట. ఇక జ్యోతిష్యాన్ని నమ్మవద్దంటూ భవితకు హెచ్చరించాడు భర్త రాము. ఇక భర్త ప్రవర్తనతో విసిగిపోయి ఆత్మహత్యకు పాల్పడింది భవిత. ఇప్పుడు ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news