తెలంగాణ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు ప్రమాదం తప్పింది. అడ్లూరి లక్ష్మణ్ ప్రయాణిస్తుండగా టైరు ఉండిపోవడంతో స్వల్పంగా కారు ధ్వంసమైంది. అయితే ఈ పెను ప్రమాదంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సురక్షితంగా బయటపడ్డారు.

అనంతరం వేరే వాహనంలో ఇంటికి వెళ్లిపోయారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ఇక దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఇటీవలే తెలంగాణ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు మంత్రి పదవి వచ్చింది.