Telangana: డిపెండెంట్‌ ఉద్యోగాల వయోపరిమితి 40 ఏళ్లకు పెంపు

-

Telangana: డిపెండెంట్‌ ఉద్యోగాల వయోపరిమితి 40 ఏళ్లకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది రేవంత్‌ రెడ్డి సర్కార్‌. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాల గరిష్ట వయో పరిమితిని 35 మంచి 45 ఏళ్లకు పెంచారు. ఈ మేరకు సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది.

Age limit for dependent jobs increased to 40 years

విధి నిర్వహణలో జరిగే ప్రమాదాల్లో కార్మికుడు దివ్యాంగుడైనా, మరణించినా కారుణ్య నియామకాల్లో వారసులకు ఉద్యోగాలు కల్పిస్తారు. కాగా, డిపెండెంట్ ఉద్యోగాల వయసు పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన హామీ ఇప్పుడు నెరవేరింది. ఈ నిర్ణయంతో… సింగరేణిలో పని చేసే వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version